పాఠశాలల అభివృద్ధికి కృషి
*మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 20 :: ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులకై ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుందని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ ఉన్నత పాఠశాలకు 4 లక్షల నిధులను మంజూరు పత్రాన్ని ఆమె తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ కు అందజేసిన సందర్భంగా మాట్లాడారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని పవనాల మరమ్మతులకు అధర్మద్దులు మంజూరు చేస్తుందని అన్నారు దాతలు సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపార ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి మనోహర బాద్ ఎంపీపీ పురం నవనీత రవి , వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి , మనోహర బాద్ పార్టీ అధ్యక్షులు మహేష్ తూప్రాన్ మున్సిపల్ టౌన్ పార్టీ అధ్యక్షులు సతీష్ చారీ , సీనియర్ నాయకులు మన్నే నాగరాజు శ్రీనివాస్ దుర్గా రెడ్డి , సత్యలింగం దామోదర రెడ్డి రమేష్ రెనుకుమర్ ఇమ్మనుల్, ఆత్మ కమిటీ సభ్యులు బిక్షపతి , నర్సింలు శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు
