పాఠ్య పుస్తకాలు పంపిణీ

ఇటిక్యాల జులై 14 (జనంసాక్షి) రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి 62 శాతం పాఠ్య పుస్తకాలు వచ్చినట్లు మండల విద్యాధికారి రాజు తెలిపారు. ఈ సందర్భంగా పాఠ్యపుస్తకాలను గురువారం ఎంపీడీవో రాఘవ చేతుల మీదుగా మండలంలోని ఆయా పాఠశాలలకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎంఈఓ రాజు మాట్లాడుతూ మొదటి విడతగా 18837 పాఠ్యపుస్తకాలు మండలానికి రావడం జరిగిందన్నా