పారిశుద్ధ కర్మికుల ధర్నా

మెట్‌పల్లి: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ కార్మికులను పర్మనేంట్‌ చేయాలని కోరుతూ మున్సిపాల్‌ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. నెలకు 10 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 10న హైదరాబాద్‌లో చేపట్టిన శ్రామిక జనగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.