పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.