పిడుగుపాటు బాధితునికి ఆర్థిక సహాయం

మానవపాడు: అక్టోబర్ 13 (జనం సాక్షి)
బోరవెల్లి గ్రామం లో నిన్న కురిసిన వర్షానికి జరిగిన సంఘటన పిడుగు పడి కురువ రాముడు తొమ్మిది మేకలు చనిపోవడం జరిగినది ఆ కుటుంబాన్ని పరామర్శించి జిల్లా కురుమ యాదవ సంఘం అధ్యక్షులు జల్లాపురం వెంకటేశ్వర్లు5000 ఆర్థిక సాయం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జోగులాంబ జిల్లా పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ యు ఆర్ రమేష్ గవర్నమెంట్ ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో బోరవెల్లి సత్య రెడ్డి సొసైటీ అధ్యక్షుడు సీతారాం యువ నాయకుడు శంకర్ యాదవ్ మరియు గ్రామస్తులు ఉన్నారు