పేకాట రాయుళ్ళ అరెస్ట్

• రెండు లక్షల ఐదు వేల రూపాయలు,ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం
• 5మంది అరెస్టు
జులై 13జనం సాక్షి: మంగళ వారం అర్ధరాత్రి
కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కానుగుల మల్లేష్ యొక్క నివాస గృహంలో మూడుముక్కల ఆట ఆడుతున్నట్లుగా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ మహేందర్ సిబ్బంది తో పాటు కలిసి రైడ్ నిర్వహించగా వెల్దండ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు , మరియు కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మూడు ముక్కలాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి రెండు లక్షల 5 వేల రూపాయల నగదు, మరియు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు.