పేదలకు అండ సీఎం రిలీఫ్ ఫండ్

   తూప్రాన్( జనం సాక్షి) జూన్ 28 :: అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా నిలుస్తుందని మెదక్ జరిపి చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  మనోహరాబాద్ మండలంలోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులసీఎం రిలీఫ్ అండ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు
. తోంట సత్యమ్మ, వెంకటాయపల్లి.22,500
దుర్గం దీపిక,కొనాయిపల్లి.14,500
 దుర్గం కృష్ణ గౌడ్ కోనాయిపల్లి.22,000
 రితీష్ రామాయపల్లి.27,500 రూపాయల చెక్కులను ఆమె అందజేశారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మన్నే నాగరాజు హరీష్  చంద్ర గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area