పేదల ఆరోగ్యానికి ఎన్ని నిధులైన ఇస్తాం

తూప్రాన్( జనం సాక్షి )జూన్ 21: పేదల ఆరోగ్యానికి ఇది నిధులైన ఇస్తామని:రాష్ట్ర ఆర్ధిక  ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు తెలిపారు ఆయన ప్రత్యేక చొరవతో తెరాస రాష్ట్ర నాయకులు సిందే చంద్రం సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 రూపాయలు చెక్కును మెదక్ జిల్లా మనోహరాబాద్  మండలం కూచారం గ్రామానికి చెందిన‌ తేలు సురేష్ గారికి మరియు 48,000 రూపాయల‌ చెక్కుని తూప్రాన్ కి చెందిన  కిచ్చిగారి ప్రభాకర్   మంత్రి అందజేశారు
ఈ కార్యక్రమంలో కూచారం తెరాస నాయకుడు నాయిని ఉదయ్‌‌ రంజన్ గౌడ్
భాదితులు సురేష్, ప్రభాకర్ మరియు కూచారం గ్రామ తెరాస నాయకుడు నాయిని ఉదయ్‌‌ రంజన్ గౌడ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సాయం చేసిన  గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు