పోలీస్ కిష్టయ్యకు ఘన నివాళి

గురువారం రోజు ముదిరాజ్ సంఘనాయకుల ఆధ్వర్యంలో కృష్ణయ్యకు నివాళులర్పిచారు
 తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి అమరుడైన పోలీస్ కిష్టయ్యకు
నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు  అనంతరం వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్ లపై కక్ష సాధింపు ధోరణి వహిస్తుందని ఇప్పటికైనా పోలీస్ కిష్టయ్య ను తొలి అమరుడు గా ప్రకటించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గుండు మోహన్, మూడ రామచందర్, శంకర్, రమేష్,రవి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.