ప్రజాగోష బిజెపి భరోసా
శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1
మన మానకొండూరు నియోజకవర్గంలో గురువారం నాడు భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రకి సంబంధించి బీజేపీ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షులు చల్ల ఐలయ్య గారి అద్వర్యం లో లక్ష్మి ప్రసన్న గార్డెన్ లో జరిగింది ఇట్టి కార్యక్రమం ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తతాళ్లపెల్లి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ శంకరపట్టణం లమండలంలోని అన్ని గ్రామాలలో ప్రజాసమస్యలు తెలుసుకుట్టు బీజేపీపార్టీ ప్రజలోకి తీసుకెళ్లడం కొరకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ప్రజా గోస బీజేపీ భరోసా 200 బైక్ లతో బైక్ ర్యాలీ సెప్టెంబర్ 4,5 తేదీలలో కార్యక్రమం నిర్వయించబడును కార్యక్రమంలో పాలొగొన్న నాయకులూ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలివెళ్ళి సమ్మిరెడ్డి ఎంపీటీసీ ఏనుగుల అనిల్ దండు కొమురయ్య మండల .జనరల్ ససెక్రెటరీ ఎల్కపేళ్ళి సంపత్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు కంఠాల రాజిరెడ్డి సుదగోని శ్రీనివాసగౌడ్ పెసర వీరార్జున్ మంద ్రీనివాస్రెడ్డి J.రాజిరెడ్డి ెక్రెటరీ నరేందర్ వివిధ మమోర్చాలా అధ్యక్షులు మాందాటి జెగ్గారెడ్డి గౌరవేణి శ్రీనివాస్ కానుకం సాగర్ బిజిలి సారయ్య యువమోర్చ నాయకులూ శివారెడ్డి సాయి అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు