ప్రజాస్వామ్యదేశంలో నేతలు సహనంతో ఉండాలి: కిరణ్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యదేశంలో ప్రజా జీవితంలో ఉండే నాయకులు సహనంతో ఉండాలని, హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయరాదనిమంత్రి టీజీ వెంకటేశ్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యనించారు. ప్రజలను నడిపించాల్సిన రాజకీయ నాయకులే హింసను ప్రోత్సహిస్తే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.