ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ
న్యూఢిల్లీ : న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ ఈరోజు ప్రధాని మన్మోహన్సింగ్తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అశ్వినికుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.