ప్రధానితో భేటీ అయిన మంత్రి అశ్వనీ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వన్‌ కుమార్‌ కలిశారు. పార్లమెంట్‌ సౌత్‌ బ్లాకులోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కోల్‌ గేట్‌ పై సీబీఐ దర్యాప్తులో వేలు పెట్టారని తనపై వచ్చిన ఆరోపణల గురించి ప్రధానికి మంత్రి వివరణ ఇచ్చినట్లు సమాచారం.