ప్రధానితో భేటీ అయిన సోనియా

ఢిల్లీ, జనంసాక్షి: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. కేంద్రమంత్రివర్గం నుంచి బన్సల్‌, అశ్వనీకుమార్‌ ను తొలగించే అంశంపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.