ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష

మంథని, ఆగస్ట్ 28 (జనంసాక్షి):- ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కొనసాగింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్షలో భాగంగా మంథని పట్టణంలో రెండు చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 300 మంది గాను 22 మంది రోషిని డిగ్రీ కళాశాలలో 300 మంది గాను 23 మంది హాజరయ్యారు మొత్తం 600 మంది విద్యార్థులకు 55 మంది పరీక్ష రాశారు. కేంద్రాల్లో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టడం జరిగింది.