ప్రాణాలు పోయే వరకు వంతెన నిర్మాణం చేయరా

 

నారాయణఖేడ్ జులై28(జనంసాక్షి)

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని డవ్వుర్ చొరస్తా నుండి ఎల్గోయి అతిమేల హొక్రన వెళ్ళే రోడ్డు మార్గ మధ్యలో వంతెన కూలిపోవడంతో అటు వైపు వెళ్లే మూడూ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనీ డి వై ఎఫ్ ఐ నారాయణఖేడ్ బాధ్యులు పొట్టి ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు

ఈ సందర్బంగా కుక్కి పోయిన వంతెన వద్దకు వెళ్ళి పరిశీలించారు గత రెండు సంవతసరాలుగా కూలిపోవడానికి సిద్ధంగా ఉందనీ గ్రామస్తులు పలు మర్లు ప్రకటనలు చేసినా సంబంధిత అదికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని అన్నారు ప్రతీ రోజూ అనేక పనుల మీదా తమ పనుల కొసం ఎక్కడికైనా వెళ్ళి రావడానికి వంతెన దగ్గర నుండీ రోడ్డు దాటలి అంటే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునీ వెళ్తున్నారని  ఇప్పటికీ ఒకరు ఇద్దరు పడ్డారని  ప్రాణాలు పోతే స్పందిస్తారని అన్నారు. ప్రమాదాలు మాత్రం ప్రతీ రొజు జరుగుతూనే ఉన్నాయి అని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అదికారులు స్పందించి నూతన వంతెన నిర్మాణం చేయాలనీ డిమాండ్ చేశారు లేని ఎడల మూడూ గ్రామల ప్రజలంతా కలిసి కలెక్టర్ వద్దకు వెల్ట్నామని హెచ్చరించా