ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌

ముంబయి : స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అరంభంలో 20 పాయింట్లకుపైగా సెన్సెక్స్‌ లాభపడింది. 5 పాయింట్లకుపైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుంది.