బండ బీమాంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలము నాగర్ దొడ్డి గ్రామంలో ధ్వజస్తంభం ఏర్పాటు లో బాగంగా ఆంజనేయ స్వామినీ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరంటిఆర్ఎస్ నాయకులు విక్రంసింహ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్  సరిత తిరుపతయ్య శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాము,సవారీ, వీరన్న,రామాంజనేయులు,వెంకటన్న, ఉల్లి పరశురామ్ తదితరులు పాల్గొన్నారు