బతికేపెల్లి గ్రామంలో పోషకహారం మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
పెగడపల్లి సెప్టెంబర్పో 03(జనం సాక్షి )పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామంలో పోషకహారం మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీలకు బాలింతలకు, పిల్లలకు టీకాలు, పోషకహారం తీసుకోవడం వలన కలిగే లాభలా గురించి వివరించడం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి , పెగడపల్లి మండలం ఎంపీఓ మహేందర్ , కార్యదర్శి ప్రేమలత , మాజీ ఎంపీటీసీ కృషహరి , అంగన్వాడీలు రత్నమాల, మణెమ్మ, రమాదేవి, శైలజ, సౌజన్య, జమున, ఏ ఎన్ ఎం సంధ్య, ఆశాలు లత, సంతోషమ్మ,అనూష, గ్రామస్తులు పాల్గొన్నారు