బస్టాండ్ లో జాతీయ గీతని అలపిస్తున డిపో ఉద్యోగులు,

నారాయణఖేడ్ ఆగస్టు9(జనంసాక్షి)

టి ఎస్ ఆర్ టి సి నారాయణఖేడ్ డిపో లో మంగళవారం ఆర్టిసి ఎండి సజ్జనార్  ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు ప్రతి బస్ స్టేషన్లు డిపోలలో జాతీయ గీతం ఆరాపించడం జరిగింది ఇగితని
22.08.22 వరకు ఈ జాతీయ గీతం ఆలా పించడం జరుగుతుంది మొదటిరోజు ఈకార్యక్రమంలో
పాల్గొన్నవారు డిపో మేనేజర్ బక్షినాయక్ ,అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రవీణ్ , మార్కెటింగ్ సెల్ ఇన్చార్జి పాండు, శివశంకర్, మోహన్ ,రామారావు ,నారాయణ పోలీస్ సిబ్బంది ప్రయాణికులు పాల్గొన్నారు