బీఎస్సార్‌ పార్టీ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది

గాలి జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌ :రాబోయే రోజుల్లో బీఎస్సార్‌ పార్టీ కర్ణాటకలో రాజకీయ శక్తిగా ఎదుగుతుందని గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ కారాగారంలో ఉన్న గాలిని గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. శ్రీరాములుకు మంచి భవిష్యత్‌ ఉందని.. ఎన్నికల ఫలితాలపై తనకు ఎలాంటి నిరాశలేదన్నారు.