బీహర్లో బస్సు ప్రమాదం
బీహర్:నేపాల్ సరిహద్దులోని రామ్నగర్ వద్ద బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 30మందికి పైగా మృతి చెందారు.మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులను ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారున వీరంతా బస్సులో వాల్మీకీనగర్ సమీపంలోని త్రివేణి సంగమంకు వెళ్తున్నారు.సహాయక చర్యలు చేపట్టారు.