బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌ సంస్థకు భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయింపుల రద్దు దస్త్రంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. తూగుటపల్లి , పి. బొమ్మపల్లి, కొత్తగుంటపల్లి, వేగుంటపల్లిలో భూకేటాయింపులను ప్రభుత్వం వెనక్కితీసుకోనుంది. భూముల స్వాధీనానికి సాయంత్రం లేదా రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

తాజావార్తలు