భగవంతుడు ప్రసాదించిన వరం మానవ జన్మ మానవసేవయే మాధవసేవ
భగవంతుడు ప్రసాదించిన వరం మానవ జన్మ మానవసేవయే మాధవసేవ
మానవజన్మను ప్రతి ఒక్కరు సార్ధకత చేసుకోవాలి
బ్రహ్మకుమారిస్ బి కే సుమంగళ
జిల్లా బ్యూరో రిపోర్టర్ సంగారెడ్డి జనం సాక్షి 27 జూలై
భగవంతుడు ప్రసాదించిన వరం మానవ జన్మ అని ,మానవసేవయే మాధవసేవ అని, ఈ జన్మను ప్రతి ఒక్కరు సార్థకత చేసుకోవాలని బ్రహ్మకుమారిస్ సంగారెడ్డి శాఖకు చెందిన రాజు యోగిని సుమంగళ అన్నారు.
బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎం.బి ఆర్ ఫంక్షన్ హాల్ లో కరోనా 2019 సమయంలో వివిధ శాఖలకు చెందిన విశిష్ట సేవలు అందించిన వారందరికీ బహుమతి ప్రధానం సన్మాన కార్యక్రమం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారి డీకే సుమంగళ మాట్లాడుతూ కరోనా 2019 మానవ జన్మకు చాలా కృష్ణమైన పరిస్థితుల్లోకి నెట్టివేసిందన్నారు ఆ సమయంలో వివిధ శాఖలకు చెందిన వారు అనగా డాక్టర్లు పోలీస్ శాఖ మున్సిపాలిటీ విద్యాశాఖ మరియు పత్రికా రంగాలకు చెందిన వార చాలామంది తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు కరం కరోనా మహమ్మారిని భారతీయులు ఎందుకు విశిష్ట కృషి చేశారని ఆమె కొని ఆడారు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో 70 లక్షల మొక్కలను ఈ సందర్భంగా నాటామని అలాగే కరోనా సోకిన వారికి సేవలు అందించడంలో తమ వంతుసేవను అందించామని గుర్తు చేశారు.
కరోనాను పార ద్రోలాడానికి సహకరించిన వివిధ రంగాల వారికి ఈ సందర్భంగా వారు సన్మానించారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించి పరోపకారాయ పలంతువృక్ష అన్నట్లు చాలామంది వివిధ శాఖలకు చెందిన వారు వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడడంలో ముందుకు వచ్చారని కొనియాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్వచ్ఛమైన సంగారెడ్డి గా చూడాలని ఆయన ఆకాంక్షించారు. బ్రహ్మ