భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు  చేరింది. పైనుంచి వస్తున్న   వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరవచ్చిన అధికారులు అంచనా వేస్తున్నారు.