మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక ప్రకటన తెలిపారు
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 09 రాయికోడ్ 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాయికోడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాసనాబాద నుండి రాయికోడ్ వరకు మంగళవారం జరగబోయే పాదయాత్ర ను వర్షాలు కురుస్తున్నందున అలాగే మొహంరం పండుగ ఉన్నందున పదవ తేదీకి పొడిగించబడింది . అందరు సహకరించి పదో తారీకు నాడు ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,పెద్దలు, కార్యకర్తలు, సోషల్ మీడియా, సహకరించి పదవ తారీకు రాగలరు సర్పంచులు ,ఎంపీటీసీలు,
మీ బాలాజీ నరసింహులు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
