మర్యాదపూర్వకం గా కలిసిన కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్

పాల్గొన్న మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ
కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 25 జనం సాక్షి బోయినపల్లి లో కార్మిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయం లో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్,పొన్నాల గ్రామ ఎంపీటీసీ మౌనిక శివ వీర ప్రసాద్,టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పి.రమేష్ వార్డ్ మెంబర్ శ్రీను తదితరులు మంత్ర మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, అనంతరం కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డి ఇంటి పై కార్యాలయాలపై ఐటి అధికారులు రైట్స్ చేయటం దురదృష్టకరమన్నారు, మల్లన్న అని పిలిస్తే నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా మల్లారెడ్డి అన్ని అన్నారు.