మల్దకల్ దేవాలయం దర్శించుకున్న గడ్డం కృష్ణారెడ్డి

మల్దకల్ జూలై 9 (జనంసాక్షి) బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి దంపతులు శనివారం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శనివారం వారికి ఆలయ అర్చకులు మధుసూదనాచార్యులు,రమేష్ ఆచార్యులు,రవిచార్యులు వాల్మీకి పూజారులు ఆశీస్సులు అందజేశారు