మహాత్మా జ్యోతి బాపూలే హాస్టల్ని సందర్శించిన ఏ ఐ ఎస్ బి నాయకులు

నాణ్యమైన భోజన వసతి కల్పించాలి* పట్టించుకోని ప్రభుత్వ అధికారులు* ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్* జనం సాక్షి దుబ్బాక రూరల్ దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం హబ్సిపూర్ గ్రామ సమీపంలో గల మహాత్మా జ్యోతి బాపూలే బాలుర వసతి గృహం లో బుధవారం రోజున ఏ ఐ ఎస్ బి జిల్లా నాయకులు సందర్శించడం