మాసూమ్ బాబా 37వ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్.

పెంట్లవల్లి (జనం సాక్షి) ఆగస్టు 21 కొల్లాపూర్ నియోజకవర్గం లోని పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామ అజ్రాత్ మాసూమ్  బాబా 37వ ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసిసి జాతీయ ఓబిసి కోఆర్డినేటర్ మరియు తమిళనాడు ఇన్చార్జి డాక్టర్ కేతూరి వెంకటేష్, పెద్దకొత్తపల్లి మండల మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి షరీధ్ అహ్మద్, గోప్లాపూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాపిరెడ్డి, పెద్ద కొత్తపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంగయ్య ఆచారి, పాన్ గల్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు  సంఘనమోని లక్ష్మణ్,పెద్దకొత్తపల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు శివరాజ్, పడిగే శంకర్ కోడేరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సద్దాం హుస్సేన్ మరియు తదీతరులు పాల్గొన్నారు.