మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయం

ఆత్మకూర్ ఎం మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 17 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆత్మకూరు మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మునుగోడు ప్రజలు మరచిపోరాని భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తారని అన్నారు