మూగజీవాలకు టీకాలు వేయించాలి:ఎంపీపీ సంధ్య.

దౌల్తాబాద్, ఆగష్టు 3, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో మూగజీవాలకు గొర్రెలు,మేకలకు సోకే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా,పశు వైద్య అధికారి రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రె కాపర్లు,తదితరులు పాల్గొన్నారు