మృతిని కుటుంబానికి ఆర్థిక చేయూత

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 17 (జనంసాక్షి) సర్వేపల్లి గ్రామానికి చెందిన బద్దుల మల్లయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య సహకారంతో 5000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుంకిశాల ఎల్లయ్య ఉపసర్పంచ్ ముక్కాముల వెంకన్న సర్వేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏశబోయిన రవి మాజీ సర్పంచ్ దంతూరి యాదగిరిమాజీ ఉపసర్పంచ్ మర్రిపల్లి దశరథ ఏశబోయిన స్వామి వార్డు మెంబర్ మచ్చ నరసింహ మర్రిపల్లి కరుణాకర్ కొమ్ము స్వామి దంతూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు