మెదక్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి కుమారుని వివాహంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
దుబ్బాక 17, ఆగష్టు ( జనం సాక్షి )
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవా దళ్
అధ్యక్షులు జోగమ్మ మంజుల – వెంకట్ గోపాల్ రెడ్డి ల కుమారుడు కార్తీక్ రెడ్డి-స్రవంతిల వివాహము లో ఎస్ఎన్ఆర్ గార్డెన్లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఫిషర్ మెన్ ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, చేగుంట మండల అధ్యక్షుడు పెంట రెడ్డి, పాతూరి వెంకటస్వామి గౌడ్ , శ్రీనివాస్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
