మొహరం సందర్భంగా షర్బత్ పంపిణీ
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 7 :: ముస్లింల పవిత్ర పండుగ మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొని అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని మున్సిపల్ కౌన్సిలర్ కో డిపాక నారాయణ గుప్తా పేర్కొన్నారు మొహరం సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు ఉమర్ బాయ్ ఆధ్వర్యంలో మొహరం షర్బత్ ముఖ్యఅతిథిగా కోడిపాక నారాయణ గుప్తా షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుక్క విజయ్ కుమార్, సమీర్ భాయ్, జాఫర్, యాసిన్, నాని వెంకట్, సాయి , అజార్, అబ్బు, గౌస్, ఇమ్రాన్, సదం బాబి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
