మోడీ ప్రభావం గుజరాత్‌కే పరిమితం : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభావం లేదని ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు. భాజపా తన తప్పదాలతోనే కర్ణాటకలో అధికారం కోల్పోయిందని ఆయన విశ్లేషించారు.