యస్ ఐ ని సన్మానించిన బిజెవైఎం నాయకులు

మక్తల్ జూలై 16 (జనంసాక్షి) నూతన యస్ ఐ గా పర్వతాలు గారు భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మక్తల్ బీజేవైఎం నాయకులు మఖ్తల్ పోలిస్ స్టేషన్ సన్మానం చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఊట్కూర్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన యస్ ఐ ని సన్మానించారు. సన్మానించిన వారిలో టౌన్ అధ్యక్షుడు నర్సింహు, బీజేపీ ప్రధాన కార్యదర్శి కుర్వ లింగం బిజెవైఎం ఉపాధ్యక్షులు బ్యాటరీ రాజు, నాగరాజ్ గౌడ్, ఆనంపల్లి రమేష్, సీఎం రాజేష్, సాయి సాగర్ పాల్గొన్నారు