యాదవ కమ్యూనిటీ భవనం స్లాబ్ పనులను ప్రారంభించిన సర్పంచ్

శ్రీరంగాపురం మండలం జనంపేట గ్రామంలో యాదవ కమ్యూనిటీ భవనం స్లాబ్ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ టి వెంకటేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్ యాదవ్ వార్డు సభ్యులు మధుగని జయలక్ష్మి యాదవ సంఘం ప్రెసిడెంట్ ఎం బాలరాజ్ యాదవ్ టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు వాకిటి పెద్ద కురుమన్న పి శాంతయ్య యాదవ్ వర్క్ ఇన్స్పెక్టర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యాదవ సంఘం భవనం చుట్టూ ప్రవారి మరియు మిగతా పనులకు నిధులు సాంక్షన్ చేసేలా గౌరవ వ్యవసాయ శాఖ  మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మిగతా పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.