రంగం రాములు మృతి పట్ల సంతాపం తెలిపిన తెదేపా..

మృతుని కుటుంబానికి రావుల పరామర్శ

వనపర్తి బ్యూరో అక్టోబర్04 (జనంసాక్షి)

వనపర్తి జిల్లా కేంద్రంలోని 6.వ వార్డ్ మెట్టుపల్లి మాజీ కౌన్సిలర్.రంగం.సాయమ్మ కుమారుడు రంగం.రాములు అనారోగ్యముతో మృతి చెందినవారు.ఇట్టి విషయం తెలుసుకొని మాజీ జడ్పీటీసి వెంకటయ్య యాదవ్,నందిమల్ల.అశోక్ మృ తున్ని పార్థీవదేహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా రంగంసాయమ్మ ని పరమార్శించి వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారికి ధైర్యం చెప్పారు.