రక్తదాన శిబిరము లొ పాల్గొన్న దోమ యువకులు

దోమ న్యూస్ జనం సాక్షి.

అజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో బాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ వారిచే నిర్వహించిన రక్తదాన  శిభిరం లో బాగంగా రక్తదానం చేసిన పరిగి నియోజక వర్గం  దోమ మండల యువకులు మరియు పాల్గొన్న దోమ si విశ్వాజన్ సార్ గారు సిబ్బంది ఉన్నారు.రక్తదానం చేసిన యువకులకు ప్రశంస పత్రాలను అందించారు.