రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అమిత్‌ సింగ్‌ సస్పెండ్‌

ముంబయి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశంలో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అమిత్‌ సింగ్‌ను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. ఫిక్సింగ్‌ వ్యవహారంలో క్రికెట్‌ బుకీగా వ్యవహరించాడనే ఆరోపణలు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.