రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ అజాద్ పాల్గొన్నారు.