రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో భేటీకానున్న రాహుల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం . ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ ఆజాద్‌ పాల్గొన్నారు.