రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా ఆవుల రమేష్

వనపర్తి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత ఆవుల రమేష్ నియమితులయ్యారు. అథారిటీ చైర్మన్ గా కలెక్టర్, కార్యదర్శిగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ (DTO), సభ్యులుగా ఆవుల రమేష్ ఈ పదవుల్లో రెండేళ్లు కొనసాగుతారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు