రెపరేపలాడిన మువ్వన్నెల జెండా

 

దండేపల్లి. జనంసాక్షి.15 ఆగస్టు.75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సోమవారం దండేపల్లి మండలంలోని వివిద. గ్రామాల్లో మువ్వన్నెల జెండాలు రెపరేపలాడాయి . ప్రభుత్వ. ప్రయివేట్. పాఠశాలలో చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు చిన్నారులకు .భారతమాత గాంధీ. నెహురు సర్దార్ వల్లభాయ్ పటేల్. శుభచంద్రబోస్. స్వామి వివేకానంద. డాక్టర్ అంబెడ్కర్. అల్లూరి సీతారామరాజు తెలంగాణ తల్లి వివిధ వేషధారణ లో ఊరేగించి భారత్ మతకి జై అంటూ నినాదాలతో జాతీయజెండాను ప్రధానోపాధ్యాయులు.ఎగురవేశారు మండల ప్రరిషత్ కార్యాలయంలో. స్థానిక ఎంపీపీ.గడ్డ.శ్రీనివాస్.ఎగురవేశారు పోలీస్ స్టేషన్లలో ఎస్ ఐ సాంబమూర్తి.ఎగురవేశారు తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్. విజయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు అదేవిధంగా మేదరిపెట్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మూడురంగుల జెండాను ఎగురవేశారు చిన్నారులతో కలిసి జాతీయ గీతాన్ని పాడుతూ ఆనందంగా స్వీట్లు పంచుకొంటూ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ 75వ వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నా