రేపు రాష్ట్రపతిని కలవనున్న బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగుదేశం పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబబు రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలిసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.