రైతు భిమ కుటుంబానికి కొండంత అండ.
**కొప్పుల మహేష్ రెడ్డి.
దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన బోయిని వెంకటయ్య ఇటీవలే ప్రమాదావశత్తు మరణించడంతో ఈ రోజు పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను పరామర్శించి రైతు భిమ కింద 5 లక్షల ప్రోసిడింగ్ ను అందించడం జరిగింది. మి కుటుంబానికి ఎల్లప్పుడు తె. రా. స పార్టీ అండగ ఉంటుందని దైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం గారు, దిర్సంపల్లి సర్పంచ్ కొండారెడ్డి, హనుమంతు, మహమ్మద్ ఖాజ, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, బాలకృష్ణ, ఆంజనేయులు, వార్డ్ మెంబర్ మెుగులయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Attachments area