రైతు భీమా దరఖాస్తు లను స్వీకరించిన :- ఏఇఓ స్వరూప…

  గద్వాల రూరల్ జులై 22 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా  ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల గ్రామంలోని రైతు వేదికలో రైతు భీమా దరఖాస్తు లను రైతుల నుంచి ఏఈఓ స్వరూప స్వీకరించారు.. ఎవరైనా రైతులు కొత్తగా పటా పాస్ పుస్తకాలు వచ్చి, రైతు భీమా నమోదు చేయాని రైతులు దరఖాస్తు చేసుకోవాలని గ్రామంలో రైతులకు సూచించారు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు అర్హులైన ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…
Attachments area