రైల్వేట్రాక్పై పిల్లలతో సహా తల్లి మృతి
విశాఖ : విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోని కరాస రైల్వేట్రాక్పై గురువారం వేకువజామున ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రైలు ఢీకొని మృతిచెందారా..? అత్మహత్యకు పాల్పడ్డారా అనే విషయాలు తెలియ లేదు. రైల్వేపోలీసులు విచారణ చేపట్టారు.