రోడ్డు వెడల్పులో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయిస్తానన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*
మెట్పల్లి టౌన్:(జనంసాక్షి) జూలై 27
మెట్పల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ పట్టణ పాత చౌరస్తా చావిడి నుండి గాజులపేట వరకు రోడ్డు వెడల్పు లో నష్టపోయిన బాధితులతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్తిగా ఇల్లు కోల్పోయి నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని కొంతమంది సగం ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ పరంగా మూడు లక్షలు మంజూరు అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాణవేని సుజాత సత్యనారాయణ ,వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్సు, కోఆప్షన్స్, నాయకులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు *రోడ్డు వెడల్పులో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయిస్తానన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*